Friday, April 26, 2024

పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చే వారిని.. ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారు.. జగన్

తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చే వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.  శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… వెన్నుపోటుతో సీఎం సీటు లాక్కునే వారిని చంద్రబాబు అంటామని జగన్ అన్నారు. రావణుడిని సమర్థించే వారిని రాక్షసులాంటామని.. తమ ఆస్తిని అనుభవించే వారిని హక్కుదారులంటామన్నారు. పరాయి వారి ఆస్తిని అనుభవించే వారిని కబ్జాదారులు అంటారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement