Sunday, April 28, 2024

Governor: ఆ వార్త‌లు అవాస్త‌వం… తమిళిసై క్లారిటీ

హైదరాబాద్‌: గవర్నర్‌గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలపై త‌మిళ‌సై స్పందించారు. తెలంగాణ గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని, తాను రాజీనామ చేస్తున్న‌ట్ల వ‌చ్చిన క‌థ‌నాలు అవాస్తవమని తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు.

నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దన్న గవర్నర్‌.. ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తెలియజేస్తాన్నారు. రాజకీయాలు అనేది నా కుటుంబ నేపథ్యంలోనే ఉందని ఆమె పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement