Friday, May 3, 2024

Sangareddy: బీడీఎల్ భానూర్ లో HDFC ATMలో చోరీ

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఏటీఎంలో చోరీ జరిగింది. జిల్లాలోని బీడీఎల్ భానూర్ లోని HDFC ATMలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మెషీన్ కేటుగాళ్లు ధ్వంసం చేశారు. ఏటీఎం మెషీన్ లోని డబ్బులను దొంగలు ఎత్తుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement