Thursday, April 25, 2024

పులి సంచారం.. ఇదిగో ఆన‌వాళ్లు..

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని బూజులూరు గ్రామ పెద్ద చెరువు సమీపంలో గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు పులి కాలి ఆన‌వాళ్ల‌ను చూస్తే తెలుస్తోంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురై సమీప గ్రామ ప్రజలు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్క‌డికి చేరుకున్న అట‌వీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచారం చేసిన ప్రదేశంలో శుక్రవారం ఉదయం అడుగులను గ్రామస్తులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement