Friday, April 26, 2024

ఒలంపిక్స్ లో భారత్ హాకీ ఆటగాళ్ల సత్తా

టోక్యో ఒలంపిక్స్ లో భారత ఆటగాళ్లు తమదైన శైలిలో తన సత్తా చాటుకున్నారు ముఖ్యంగా హాకీ జట్టు దూసుకుపోతోంది పూల్‌ -ఏ మూడో మ్యాచ్‌ లో 3-0 తేడాతో స్పెయిన్‌ పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్‌ లోనే అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్‌ చేసి.. మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది.

రూపిందర్‌ పాల్‌ రెండు గోల్స్‌ తో సత్తా చాటగా… 14 వ నిమిషం సిమ్రన్‌ జిత్‌ సింగ్‌ మరో గోల్‌ చేశాడు. దీంతో భారత్ విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement