Monday, May 13, 2024

మూసీని ముంచెత్తిన వ‌ర‌ద‌…

హైద‌రాబాద్ జంట న‌గ‌రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌త నాలుగు రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ చెరువుల నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జలాశయాల గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇదిలా ఉంటే.. వర్షాలకు గండిపేట చెరువు ఆరు గేట్లను ఎత్తివేశారు. దీంతో వరద మూసీ నదిలోకి వచ్చి చేరుతున్నది. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement