Monday, April 29, 2024

Breaking: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పై ఈడీ చార్జ్ షీట్

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై ఈడీ చార్జ్ షీట్ వేసింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐటీ సోదాల ఆధారంగా డీకే శివకుమార్ పై ఈడీ కేసు నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement