Sunday, April 28, 2024

Breaking: బ్రిడ్జిని ఢీకొట్టి వాగులో బోల్తాపడ్డ కారు.. ఒకరు గల్లంతు, ఇంకొకరు సేఫ్​!

కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో విషాదం నెలకొంది. కామారెడ్డి నుంచి రామారెడ్డి వెళ్తుండగా కారు యాక్సిడెంట్​ జరిగింది. బ్రిడ్జిని ఢీకొట్టి కారు వాగులోకి బోల్తాకొట్టిన ఘటన ఇవ్వాల (శనివారం) కొద్ది సేపటి క్రితం జరిగింది. దీంతో వాగులో కారుతోపాటు ఒకరు కొట్టుకుపోయారు. ఈ క్రమంలో మరో వ్యక్తినిన స్థానికులు కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement