Thursday, May 16, 2024

లోయ‌లోకి దూసుకెళ్లిన బ‌స్సు.. 13 మంది మృతి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మ‌హారాష్ట్రకు చెందిన ప్ర‌భుత్వ బ‌స్సు న‌ర్మ‌దా న‌దిలో ప‌డిన ఘ‌ట‌న‌లో 13 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. బ‌స్సులో 40 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స‌మాచారం రాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 15 మందిని ర‌క్షించిన‌ట్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా తెలిపారు. ఇండోర్ నుంచి పూణె వెళ్తున్న బ‌స్సు.. ధార్ జిల్లాలోని ఖ‌ల్‌ఘాట్ సంజ‌త్ సేతు వ‌ద్ద ఉన్న లోయ‌లో ప‌డింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement