Monday, May 6, 2024

రాష్ట్రప‌తి ఎన్నిక‌లో ఓటేసిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక సంద‌ర్భంగా పార్ల‌మెంట్‌కు వ‌చ్చి ఓటేశారు. ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు వీల్‌చైర్‌లో మ‌న్మోహ‌న్ వ‌చ్చారు. వ్య‌క్తిగ‌త సిబ్బంది స‌హ‌కారం తీసుకుని ఎంపీ మ‌న్మోహ‌న్ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఆయ‌న ఆరోగ్యం బాగా క్షీణించిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement