Sunday, May 5, 2024

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ను శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మాక్‌ పోలింగ్‌కు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి బస్సుల్లో నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement