Wednesday, May 1, 2024

టీ20 ప్రపంచ కప్.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ..

టీ 20 ప్రపంచకప్‌లో రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ మెరుగైన బ్యాటింగ్ చేస్తున్నాడు. 39 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ తో 50 పరుగులు పూర్తిచేశాడు. ఇప్పటి వరకు భారత్ స్కోరు 17.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 136 పరుగుల వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement