Sunday, May 5, 2024

నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత

కాంగ్రెస్ ఎంపీల‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేశారు. ఇటీవ‌ల వెల్‌లో ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న చేప‌ట్టిన‌ న‌లుగురు కాంగ్రెస్ ఎంపీల‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. మానిక్కం ఠాగూర్‌, ర‌మ్యా హ‌రిదాస్‌, జ్యోతిమ‌ణి, టీఎన్ ప్ర‌తాప‌న్‌ల‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేశారు. ఈ న‌లుగురూ ఇవాళ మ‌ళ్లీ లోక్‌స‌భ‌లోకి ప్ర‌వేశించారు. స‌భ‌లో ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించ‌రాదు అని స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement