Sunday, April 28, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్-37పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్

నేటి స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 57,107కు పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 17,007 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.18%), పవర్ గ్రిడ్ కొర్పొరేషన్ (2.01%), ఇన్ఫోసిస్ (1.38%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.29%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.25%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి..టాటా స్టీల్ (-2.25%), టైటాన్ (-1.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.39%), కొటక్ బ్యాంక్ (-1.10%), టెక్ మహీంద్రా (-1.08%) టాప్ లూజర్స్ గా మిగిలాయి .

Advertisement

తాజా వార్తలు

Advertisement