Tuesday, May 21, 2024

ఏఐసీసీ సెక్రటరీగా శ్రీధర్ బాబు

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబును నియమిస్తూ ఏఐసిసి జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లకు శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీధర్ బాబు నియామకం పట్ల పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య, ఓదెల జడ్పిటిసి గంట రాములు యాదవ్, పెద్దపల్లి మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి లు హర్షం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement