నేడు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరంలో ఉన్న ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా దిల్ రాజు దంపతులకు అర్చకులు వేద మంత్రాల నడుమ ఆశీస్సులు అందించారు. ధర్మకర్తలు శేషవస్త్రాలు..అమ్మవారి చిత్రపటాన్ని దిల్ రాజు దంపతులకు అందించారు. కాగా ఈ దంపతులకు రీసెంట్ గా కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement