Wednesday, March 27, 2024

కలుషిత నీరు తాగి.. 20మందికి అస్వస్థత

కలుషిత నీరు తాగి 20మంది అస్వస్థతకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని యాలాల మండలం జుంటుపల్లిలో కలుషిత నీరు తాగి 20మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన బాధితులను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement