Wednesday, May 1, 2024

రేవంత్ పాదయాత్ర వేళ కాంగ్రెస్ కి షాక్.. బిఆర్ఎస్ లో చేరిన మౌనిక -కిరణ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారని మంత్రి గంగుల క‌మలాక‌ర్ పేర్కొన్నారు… శనివారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ఏడవ వార్డు సభ్యులు మౌనిక.. కిరణ్ గులాబీ గూటికి చేరారు…పార్టీలో చేరిన వారికి మంత్రి గంగుల కమలాకర్ గులాబీ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు.. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు…ఈ కార్యక్రమంలో సుడ డైరెక్టర్ షేక్ యూసఫ్,టి శ్రీనివాస్ శంకరాచారి, నరేందర్, పున్ని యాదవ్, యూసుఫ్,మల్లేష్ రాజ్ కుమార్ తదితరులు పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement