Sunday, April 28, 2024

వైకుంఠ రథాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి గెస్ట్ హౌస్ లో శనివారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ తో కలిసి వైకుంఠ రథంను ప్రారంభించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా, ఎస్పీ సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ వెంకటరాని సిద్దు, వైస్ చైర్మన్ హరిబాబు, యువజన నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి, పార్టీ మండల టౌన్ అధ్యక్షులు జనార్ధన్, నాయకులు తదితరులు వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement