Sunday, May 5, 2024

సంగారెడ్డిలో ‘టిఆర్ ఎస్’ ధర్నా..

సంగారెడ్డి, ప్రభ న్యూస్ : జిల్లాలో రైతులు పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని సంగారెడ్డి లో టిఆర్ ఎస్ ధర్నా చేపట్టింది.. యాసంగిలో పండించిన పంటను రైతుల వద్ద నుండి కేంద్రమే కొనుగోలుచేయలని డిమాండ్ చేస్తూ ,పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద టిఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమం చేప‌ట్టింది. ఈ ధ‌ర్నాలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, సి డి సి చైర్మన్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement