Friday, April 26, 2024

నెల్లూరులో నేటి నుంచి అయిదు రోజుల పాటు రొట్టెల పండుగ

నెల్లూరులోని స్వర్ణాల చెరువులో ఏటా నిర్వహించే రొట్టెల పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. 5 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి 12 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు..

పండుగకు కేంద్రంగా ఉన్న బారాషహీద్ దర్గాను రకరకాల లైట్లతో అలంకరించారు. ఎన్నో ఏళ్ల నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ జరుగుతోంది. ఈ రొట్టెల పండుగ నెల్లూరు జిల్లా సంస్కృతిని అందరికీ చాటుతోంది. కాగా.. నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ. నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement