Thursday, May 9, 2024

IPL | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 48వ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో రెండు జ‌ట్లు 9 మ్యాచ్ లు ఆడ‌గా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 మ్యాచ్ లు గెలిచి నాలుగు ఓడిపోగా.. గుజరాత్ టైటన్స్ జట్టు 6 మ్యాచ్ లు గెలిచి మూడు మ్యాచ్ లు ఓడిపోయింది.. దీంతో పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ టీమ్ టాప్ ప్లేస్ లో సెటిల్ అవ్వగా.. రాజస్థాన్ 4వ స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement