Thursday, April 25, 2024

గాంధీని చంపింది హిందుత్వవాది

జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. “గాంధీజీని ఒక హిందుత్వవాది కాల్చిచంపాడు. గాంధీజీ ఇకలేరని హిందుత్వవాదులందరూ భావిస్తున్నారు. ఎక్కడ నిజం ఉంటుందో అక్కడ బాపు బతికే ఉన్నాడు!” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement