Tuesday, May 7, 2024

Breaking | ఇంట్లో గొడవలు.. భార్యను కత్తితో పొడిచేసిన భర్త!

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఉయ్యూరులో ఇవ్వాల (గురువారం) ఈ ఘటన చోటుచేసుకుంది. ఉయ్యూరుకు చెందిన భార్యభర్తలు గొడవపడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యను కత్తితో పొడిచేసినట్టు తెలుస్తోంది. భార్య నాగమణిపై భర్త నాగరాజు కత్తితో దాడిచేయగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నాగమణి పరిస్థితి సీరియస్​గా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement