Monday, April 29, 2024

Breaking | వర్షాలతో రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.. భ‌యాందోళ‌న‌లో జ‌నం!

కుత్బుల్లాపూర్ (ప్ర‌భ న్యూస్‌) : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్ల‌న్నీ చెరువులా మారాయి. భూమిలోప‌ల ఉండే జీవ‌రాసులు నీటి ఉధృతికి త‌ట్టుకోలేక బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. హైద‌రాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ఇవ్వాల (గురువారం) ఓ కొండచిలువ రోడ్డు మీద‌కు వచ్చింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్ అంబీరు చెరువు కట్ట వద్ద రోడ్డుపై ఈ 8 అడుగుల కొండచిలువ క‌నిపించ‌డంతో దారిలో వెళ్లేవారు ఫోటో క్లిక్‌మ‌నిపించారు. స్థానికులు మాత్రం భయబ్రాంతులకు గుర‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement