Thursday, May 2, 2024

పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు మృతి

సంగారెడ్డి ,జూలై27:(ప్రభ న్యూస్) – పటాన్ చెరు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పటాన్ చెరు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు మృతి చెందాడు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.


గత మూడు రోజుల క్రితం కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి… ఈ రోజు ఉదయం 2: 30 నిమిషాలకు మృతి చెందాడు. దీంతో పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement