Sunday, April 28, 2024

IPL | టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఇవ్వాల ఐపిఎల్ 2023లో రాత్రి పంజాబ్ కింగ్స్​, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. పంజాబ్‌లో, మొహాలీలోని ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 38వ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ శికర్ ధ‌వ‌న్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో రెండు జ‌ట్లు 7 మ్యాచ్ లు ఆడ‌గా.. నాలుగు మ్యాచ్ లు గెలిచి మూడు మ్యాచ్ లు ఓడిపోయాయి.. దీంతో ఇవ్వాల ఎవ‌రు గెలుస్తారు అన్నదానిమీద ఉత్కంఠంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement