Tuesday, April 30, 2024

ఈనెల 16, 17న సీఎస్ లతో ప్రధాని మోడీ సమావేశం

ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 16, 17 తేదీల్లో రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం కానున్నారు. ధర్మశాలలో రెండు రోజుల పాటు సమావేశమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల బలోపేతం కోసం సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాల ప్రజంటేషన్, ఆజాదిగా అమృత్ మ‌హోత్స‌వ్ పై ప్రత్యేక సెషన్ నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement