Tuesday, May 14, 2024

ఎమ్మెల్యే జీఎంఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

చౌటుప్పల్‌ : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్‌ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లో మంగళవారం ఉదయం ఎన్నికల సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా తనిఖీ చేసి పంపించారు. ఎమ్మెల్యే జీఎంఆర్‌ సంపూర్ణంగా సహకారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement