Sunday, April 28, 2024

PM Visit – షిర్డీనాధుని సేవలో భారత ప్రధాని నరేంద్ర మోడీ….

షిర్డీ – భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు.. నేటి ఉద‌యం షిర్డీకి చేరుకున్న ఆయ‌న‌కు ఆల‌య అధికారులు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు.. అనంత‌రం మోడీ బాబాని ద‌ర్శించుకున్నారు.. ఈ సంద‌ర్భంగా మోడీని స‌త్క‌రించి, తీర్ధ ప్ర‌సాదాలు అంద‌జేశారు.. ప్ర‌ధాని వెంట మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక‌నాథ్ షిండే, ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్, అజిత్ ప‌వార్, చంద్ర‌శేఖ‌ర్ బ‌వాన్క‌లే ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement