Friday, May 3, 2024

మాజీ ప్రధాని రాజీవ్ కు మోదీ నివాళి

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.  కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, సీనియర్​ నేతలు గులాం నబీ ఆజాద్​ సహా పలువురు నేతలు వీర్​ భూమి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, రాజీవ్​ సేవలను స్మరించుకున్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ కూడా.. రాజీవ్​  జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement