Tuesday, May 7, 2024

అదనపు డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో జులై 31 వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌..

బాలకార్మికులకు విముక్తి కల్పించేందుకు అదనపు డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఆపరేషన్‌ ముస్కాన్‌-2022 కార్యక్రమాన్ని జూలై నెల ఒకటో తేది నుంచి జూలై 31 తేది వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు, వీధి బాలలు గుర్తించి వారి కుటుంబాలకు పోలీసు శాఖ అప్పగిస్తోంది.

యాదాద్రిలో ఒరియా పాఠశాల
ఒడిషా రాష్ట్రం నుంచి వలస వచ్చిన కూలీల పిల్లల కోసం, ట్రాఫికింగ్‌లో గుర్తించి చేరదీసిన చిన్నారుల కోసం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో పోలీస్‌ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయిక్తంగా ఒరియా పాఠశాలను ఏర్పాటు చేశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement