Sunday, May 12, 2024

రెండో రోజు ముసద్దిలాల్ జేమ్స్ జ్యువెల్లర్స్ లో ఈడీ సోదాలు

హైదరాబాద్ లోని ఎంబీఎస్, ముసద్దిలాల్ జేమ్స్ జ్యువెల్లర్స్ లో రెండో రోజు ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 30గంటలుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకు రుణాలు ఎగవేత, నకిలీ ఇన్వాయిస్ లతో భారీ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. షోరూమ్ లోని స్టాక్, సేల్స్ రికార్డులపై ఈడీ ఫోకస్ పెట్టింది. సేల్స్, ట్యాక్స్, ఇన్వాయిస్ లలో అవకతవకలు జరిగినట్లు అభియోగాలున్నాయి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుండి 504కోట్ల గోల్డ్ ముసద్దిలాల్ సంస్థ తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement