Saturday, May 18, 2024

బేగంబజార్ పరువు హత్య కేసులో కొత్త విషయాలు

బేగంబజార్ పరువు హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఇద్దరు నిందితుల నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. నిందితులు విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్ లను విచారించారు. ప్రేమ వివాహానికి ముందు తమ స్నేహితుడితో ఎంగేజ్ మెంట్ జరిగిందని నిందితులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement