Friday, April 26, 2024

విజయవాడ రైల్వే కోర్టులో హాజరైన ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విజయవాడ రైల్వే కోర్టులో హాజరయ్యారు. 2016 తుని ఘటన కేసులో విచారణకు ముద్రగడ పద్మనాభం వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ముద్రగడతో సహా 42మంది కోర్టు ఎదుట హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement