Monday, April 29, 2024

రెవెన్యూ శాఖలో 36 మందికి పరస్పర బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం రెవెన్యూ శాఖలో లోకల్‌ స్థానిక కేడర్‌ బదిలీలో భాగంగా మల్టిజోనల్‌, జోనల్‌లలో పరస్పర బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆమోదించింది. సీసీఎల్‌ఏ ఉత్తర్వుల మేరకు 36 మంది తహసీల్దార్‌, నాయబ్‌ తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్ల పరస్పర బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు గతంలో వెల్లడించిన జీవో 21లోని నిబంధనలను అమలు చేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement