Thursday, May 2, 2024

ఇద్దరు చిన్నారులను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు చిన్నారులను చంపి.. ఆ తర్వాత తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో లడ్డు (5), బుజ్జి (2)ని చంపిన తల్లి భాగ్యమ్మ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని బంధువులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement