Monday, April 29, 2024

చెరువులో తల్లీ, కూతురు గల్లంతు.. కూతురు మృతదేహం లభ్యం

చెరువులో తల్లీ, కూతురు గల్లంతు కాగా… కూతురు మృతదేహం లభ్యం కాగా.. తల్లి కోసం గాలిస్తున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఐలాపూర్ చెరువులో తల్లీ, కూతురు గల్లంతయ్యారు. అలాగే రక్షించేందుకు వెళ్లిన మరో వ్యక్తి కూడా గల్లంతయ్యాడు. అయితే కూతురు లావణ్య మృతదేహం లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement