Saturday, April 27, 2024

శంకర్‌పల్లిలో ప్రారంభ మైన మూసి వరద..

శంకర్‌పల్లి, (ప్రభ న్యూస్) : శంకర్‌పల్లి మండలం పరిధిలో మూసి వాగు ప్రవాహం ప్రారంభమైంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తోన్నాయి. మూసి కాలువ ద్వారా నగరంలోని జంట జలాశయాలకు నీటి ప్రవాహం చేరుతుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాయంత్రం ఆరు గంటల సమయంలో శంకరపల్లి వంతెన కింద ప్రవాహం వెళ్తోంది. అలాగే.. మూడు రోజుల వర్ష ప్ర‌భావంతో భూమిలో నీరు బాగా ఇంకిపోయి మధ్యాహ్నం తర్వాత వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో మూసీ వాగులో వరద ఉధృతి భారీగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement