Friday, May 3, 2024

Well Done – ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆరేళ్ల బాలుడు- ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆరేళ్ల బాలుడు


అతడు భారతీయ బాలుడు.. ఆరేళ్ల బుడ్డోడు ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. బేస్ క్యాంప్‌లో భారత త్రివర్ణ పతకాన్ని ఎగుర వేసి చరిత్ర సృష్టించాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లా జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ వయస్సు ఆరేళ్లు. ప్రస్తుతం తల్లిదండ్రులతో దుబాయ్‌లో ఉంటున్నాడు. పర్వతారోహణపై ఆసక్తితో ఆరు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాడు. ‘‘గైడ్‌ సహాయంతో ఏప్రిల్‌ 8న ట్రెక్కింగ్‌ ప్రారంభించాం. 11 రోజుల్లో బేస్‌ క్యాంప్‌నకు చేరుకున్నాం’’ అని యువన్‌ తండ్రి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement