Friday, May 17, 2024

రాజీవ్ సాగ‌ర్ ను అభినందించిన మంత్రులు, ఎమ్మెల్సీ

రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మేడె రాజీవ్ సాగర్ ను మంత్రులు, ఎమ్మెల్సీ క‌విత అభినందించారు. ఈరోజు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ , శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, తదితరులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement