Saturday, May 18, 2024

Breaking: దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ కేంద్రం ఇవ్వనుంది. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కరోనాపై పోరాటంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement