Saturday, May 11, 2024

సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి గంగుల

మంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ శ్రీ గంగుల కమలాకర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా క‌లిశారు. కాసేపు సీఎం కేసీఆర్ తో అభివృద్ధి, సంక్షేమంపై ముచ్చ‌టించారు. అనంత‌రం సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గంగుల కమలాకర్ ను పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement