Sunday, April 28, 2024

Breaking: హైదరాబాద్ లో రేపు రాత్రి 1గంట వరకు మెట్రో సర్వీసులు

హైదరాబాద్ నగరంలో రేపు ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు నిర్వహించనున్నారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో భక్తులు మునిగితేలనున్నారు. అయితే ప్రజల కోసం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. రేపు రాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులను నడపనుంది. ఉదయం 6గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement