Saturday, May 18, 2024

మ‌ల్లెల మ‌డుగు ఘ‌ట‌న‌పై – 17మందిపై పోలీస్ కేసులు

మల్లెల మడుగు ఘటనపై ఆశ్వాపురం పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదు చేశారు. 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిడమర్తి రవి, పాయం వెంకటేశ్వర్లు, తుళ్ళురి బ్రహ్మయ్య సహా వారి అనుచరులపై కేసులు నమోదయ్యాయ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement