Thursday, May 16, 2024

అఖండ జ్యోతి శోభా యాత్రకు ఘన స్వాగతం

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ నుండి బయలుదేరిన అఖండ జ్యోతి శోభాయాత్రలో భువనగిరి పట్టణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డిగ్రీ కాలేజ్ వద్ద జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఘన స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి శోభాయాత్రను సాగనంపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ బండారు జయశ్రీ, కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement