Monday, April 29, 2024

లోకేష్ పాద‌యాత్ర‌.. జనసంద్రంగా మారిన కర్నూలు..

క‌ర్నూల్ లో నారా లోకేష్ యువ‌గ‌ళం పాదయాత్ర కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నది. దీంతో కర్నూలు వీధులు కిక్కిరిశాయి. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వ‌చ్చారు. కాలనీల్లోని సమస్యల గురించి కర్నూలు ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు వింటూ అందరితో ఫోటోలు దిగారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement