Friday, May 10, 2024

కొమురెల్లి మల్లన్నని – దర్శించుకున్న ఎమ్మెల్యే

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మల్లన్న స్వామిని దర్శించుకొని, పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందించి సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement