Saturday, May 4, 2024

29న జాబ్‌మేళా.. పలు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు

సంగారెడ్డి, (ప్రభన్యూస్‌): ఈనెల 29న జిల్లా ఉపాధి కార్యాలయ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించడం జరుగుతుందని ఉపాధి అధికారి వందన తెలిపారు. ముత్తుట్‌ ఫైనాన్స్‌లో కంపెనీలో జూనియర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రోబిషన్‌ ఆఫీసర్‌కు 20 ఉద్యోగాలు ఉన్నాయని, ఉద్యోగర్హత ఏదైనా డిగ్రీ అని, వేతం 15వేలతో పాటు టిఎ, డీఎ, వెహికిల్‌ అలవెన్సెస్‌ ఉంటాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 29న మద్యహ్నాం 2గంటల వరకు జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement