జబర్దస్త్ తో పాటు పలు వేదికలపై అనేక ప్రదర్శనలు ఇచ్చారు కమెడియన్ మూర్తి. ఆయన క్యాన్సర్ బారిన పడగా చికిత్స్ తీసుకుంటూ కన్నుమూశారు. మూర్తి గత కొన్ని సంవత్సరాలుగా ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నారు.. ఆయన ప్రతిరోజు తీసుకునే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ చూపించడంతో హనుమకొండలో కన్ను మూసినట్లు సమాచారం. క్యాన్సర్ కారణంగా ఆయన అనారోగ్యానికి గురి అయ్యారు. కేవలం మూడు సంవత్సరాల లోని తన వైద్యం కోసం సుమారు రూ.16 లక్షల ఖర్చు పెట్టారని సమాచారం. అయినప్పటికీ కూడా లాభం లేకపోయింది.. కొంతమంది దాతలు కూడా మూర్తికి అండగా నిలిచారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి జారిపోవడంతో మరణం ఆయనను ఆవహించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement